నిర్మాతకు రెండోసారీ కరోనా పాజిటివ్‌
బాలీవుడ్‌ నిర్మాత కరీమ్‌ మొరానీకి రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ  కరోనా (కోవిడ్‌-19)  పాజిటివ్‌గా తేలింది. తొలుత కరీమ్‌ కుమార్తెలు జోవా, షాజాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక విదేశాల నుంచి వచ్చిన కూతురి ద్వారా కరీంకు క…
సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!
‘అల వైకుంఠపురంలో’ సినిమా హిట్‌తో హీరోయిన్‌ పూజా హెగ్డే టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన ఆమెకు కోలీవుడ్‌ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరో సూర్య, సింగం ఫేం డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న‘అరువా’ చిత్రంలో పూజను హీరోయిన్‌గా తీసుకున్నట్లు …
‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!
మెగాస్టార్‌  చిరంజీవి  హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరు సరసన కాజల్‌ నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్‌పై గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా ఇటీవలే ‘ఓ పిట్ట కథ’ సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి అనుకోకుండా టైటిల్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. టై…
కరోనా సంక్షోభం: మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబై:  కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.  కరోనా  సంక్షోభంతో వ్యాపార లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ టారిఫ్‌లు తగ్గించనున్నట్లు తెలిపింది. వచ్చే ఐదేళ్ల పాట…